Latest News &

Telugu Daily Trending Breaking News, Political News,Movie News,Gossips,Celebrity News,Unknown Interesting Facts Website.

కరోనా నుండి మనల్ని రక్షిస్తున్న ఆ \'\'sms"!

కరోనా వైరస్ నుండి మనలని SMS కాపాడుతుందా? ఎలా ? ఆ SMS కి అంత ఉందా ? అని అనుకుంటున్నారా? అవును.నిజంగానే ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని ఆ SMS కాపాడుతుంది.SMS అంటే సెల్ కి వచ్చే SMS...

Read More..

అసలు వారివల్లే ఈ కరోనా అంటూ పాక్ మతగురువు సంచలన వ్యాఖ్యలు

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే.అయితే ఈ మహమ్మారి చైనా లోని వూహన్ లో మొదలై ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది.అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ కరోనా మహమ్మారి కి అల్లాడిపోతోంది.ఏకంగా అగ్రరాజ్యంలో 9 లక్షలకు పైగా పాజిటివ్...

Read More..

బాలయ్యకు అసిస్టెంట్‌గా ఆత్రేయ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.కొంత గ్యాప్ తరువాత ఈ సినిమాతో బాలయ్య ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు బోయపాటి అదిరిపోయే స్క్రిప్టును...

Read More..

టెన్షన్‌ టెన్షన్‌ : ఏపీ రాజ్‌భవన్‌ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.మొన్నటి వరకు తెలంగాణ కంటే కింది స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు తెలంగాణ కంటే ఎక్కువ కేసులతో ముందు నిల్చుంది. ఏపీలో కరోనాను అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఇలాంటి సమయంలో...

Read More..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్తుల రంగు మార్పు!

ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో మనం ఒకే రంగు దుస్తులను చూస్తున్నాం.అదే నీలం రంగు, ముదురు నీలం రంగు. ఇప్పుడు అలాంటి దుస్తుల రంగులను మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వచ్చే 2020-2021 విద్య సంవత్సరానికి ఈ దుస్తులను మార్చాలి...

Read More..

లాక్‌డౌన్‌ పొడగించే యోచనలో టీ ప్రభుత్వం?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 7వ తారీకు వరకు విధించిన విషయం తెల్సిందే.కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌ను 3వ తారీకు వరకు కొనసాగించబోతున్నట్లుగా ప్రకటించింది.రాష్ట్రంలో దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ను...

Read More..

విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ కి కొరటాల, కార్తికేయ సాయం

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.మరో వైపు రోగువారి వేతనాల మీద బ్రతికే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ లాక్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిత్యావసరాల సరుకులు దొరకక, చేతిలో డబ్బులు...

Read More..

ప్రపంచం మొత్తం అక్స్‌ఫర్డ్‌ వైపు చూస్తోంది

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొన్ని లక్షల మందిని పట్టి పీడిస్తోంది.కోట్లాది మంది జీవితాలపై ప్రభావంను చూపించింది.గత నాలుగు నెలలుగా ప్రపంచంలో ఏ మూల విన్నా కూడా కరోనా వైరస్‌ గురించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి.ఆ దేశంలో ఇంత మంది ఈ దేశంలో...

Read More..

కిమ్‌ చనిపోయాడని మేము అనుకోవడం లేదు

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం రెండు విషయాల గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది.జాతీయ అంతర్జాతీయ మీడియాల్లో ఈ రెండు విషయాలపై తెగ కథనాలు వస్తున్నాయి.అందులో మొదటిది కరోనా వైరస్‌ గురించి, రెండవది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ జోంగ్‌ ఆరోగ్యం...

Read More..

ఆ కర్నూల్ ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్!

కరోనా వైరస్..ఎవరికి ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో ఎవరు చెప్పలేరు.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మన జీవితం.మన వాళ్ళ జీవితం కరోనా బారి నుండి తప్పించుకోదు.అంతేకదా! బ్రిటన్ ప్రధానికే కరోనా వైరస్ వచ్చింది. అందుకే కరోనా నుండి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి....

Read More..

రోజాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేది వారిద్దరేనా ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఒక వెలుగు వెలిగిన నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా కు కాలం కలిసి వస్తున్నట్టుగా కనిపించడం లేదు.వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో రోజా ఆ పార్టీ తరఫున గట్టిగానే వాయిస్ వినిపించారు.అప్పటి అధికార...

Read More..

వేడుకలేమీ లేకుండా టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం

ఈ కరోనా లాక్‌డౌన్‌ లేకుంటే నేడు టీఆర్‌ఎస్‌ శ్రేణులకు అత్యంత పెద్ద పండుగా.కేసీఆర్‌ పార్టీని ప్రారంభించి నేటికి 20 ఏళ్లు.ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించే వారు.కాని ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలు కాదు కదా కనీసం చిన్న...

Read More..

వాట్సాప్ స్టేట‌స్‌గా కరోనా పేషెంట్ ఫోటో.. చివరికి ఏమైంది అంటే?

మనుషులు ఎంత దారుణంగా మారుతున్నారు అంటే.అసలు కాస్త కూడా భయం లేకుండా పోతుంది.కరోనా అయ్యా.సెన్సిటివ్ మ్యాటర్ బాబు.ఎవరు కరోనా గురించి తప్పుడు ప్రచారాలు చెయ్యకండి.ప్రజలు భయపడతారు అని అంటే ఒక్కరు కూడా వినరే.వారికీ ఇష్టం వచ్చింది చేస్తారు.ఇంకా సోషల్ మీడియాలో అయితే...

Read More..

పవన్ సినిమాలో తమిళ హీరో.. ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుసగా సినిమాలను క్యూలో పెడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్న పవన్, ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.కాగా తన...

Read More..

త్వరలోనే జియో మార్ట్!

కరోనా ఇప్పుడు ఎవరి నోటా విన్నా ఇదే మాట.ప్రతి ఒక్కరి ద్యాస దీనిపైనే ఉంది.కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయి.చేస్తున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే మన దేశంలో కూడా లాక్ డౌన్ అమలు అవుతుంది.దీంతో గత నెల...

Read More..

అమెరికా పోలీసులకి చుక్కలు చూపించిన 10 ఏళ్ళ పాప..!!!

అమెరికా పోలీసు వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అదునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తూ సమస్యలు వచ్చినపుడు వేగంగా స్పందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుంది.అమెరికాలో ఎవరు ఆపదలో ఉన్నా 911 కి కాల్ చేసిన వెంటనే మెరుపు వేగంతో సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్ళడం...

Read More..

చైనా దెబ్బకు భారత్ ఇలా లాభపడబోతోందిగా?

ప్రపంచమంతా కరోనా ప్రభావానికి విలవిల్లాడుతున్నాయి. ఎప్పుడు ఏ విధంగా పరిస్థితులు మారతాయో తెలియకుండా ఉంది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ కరోనా కారణంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.మరికొన్ని దేశాల్లో మరణాల శాతం పెరిగి పోతూ ఆందోళన కలిగిస్తున్నాయి.ఇక అమెరికా వంటి అగ్ర...

Read More..

అమెరికాలో కరోనాతో మంచి జరిగింది వీటికి మాత్రమేనట..!!!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతం అయ్యింది.వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.లక్షలాది మంది ప్రజలు ఈ మహమ్మారి బారిన పడ్డారు.ఈ ప్రభావం ఎక్కువగా అమెరికాపై చూపించింది.ఎంతో మంది అమెరికన్స్ కి విషాదాన్ని మిగిల్చింది.అయితే కరోనా ప్రపంచ వ్యాప్తంగా నష్టాన్ని...

Read More..

కరోనా దెబ్బ.. కాలుష్యం అబ్బా.. 'లాక్ డౌన్' తో పూర్తిగా తగ్గిన వాతావరణ కాలుష్యం!

చెడు కూడా మన మంచికే అన్నట్టు ఈ కరోనా వైరస్ కూడా అలాగే అయ్యింది.కరోనా దెబ్బకు బయపడి… దాన్ని తరిమికొట్టాలి అని లాక్ డౌన్ అమలు చేశారు.ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.దీంతో గత...

Read More..

కొంప ముంచేసిన ట్రంప్ సలహా..!!!

అమెరికాలో కరోన వ్యాప్తి తీవ్రతరం అయిన నేపధ్యంలో అధికారులు కరోనా కంట్రోల్ కి చేయని ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.అమెరికాలోని మొత్తం యంత్రాంగం కరోన కట్టడికి పరుగులు పెడుతోంది.వేలాది మంది ప్రజలు రోజు రోజుకి కరోనా బారిన పడుతుంటే వైద్య నిపుణులు...

Read More..

కరోనా మహమ్మారి నేపథ్యంలో సరిహద్దుల్లో గోడ,ఎక్కడంటే

అగ్రరాజ్యం అమెరికా,పొరుగు దేశం మెక్సికో ల మధ్య భారీగా సరిహద్దు గోడ నిర్మించడం తో ప్రపంచ దేశాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం విదితమే.అయితే రెండు దేశాల మధ్య సరిహద్దు గోడ గురించి విన్నాం.కానీ రెండు రాష్ట్రాల మధ్య...

Read More..

కరోనా దెబ్బతో తినే తిండి మారింది!

కరోనా వైరస్..ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ని నియంత్రించాలని గత నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది.ఇంకా ఈ లాక్ డౌన్ తో జనల ఆలోచనలు.జీవనం అంత మారాయి.ఉదయం నుండి రాత్రి వరుకు బయట తిరిగి...

Read More..

తెలుగు హాట్ హీరోయిన్ ఫోటో షూట్ పై నెటిజన్లు రాద్ధాంతం

తెలుగమ్మాయిగా మోడలింగ్ లో అడుగుపెట్టి అక్కడ తనదైన ముద్ర వేసుకొని బాలీవుడ్ లో నటిగా తన ముద్ర వేసుకున్న అందాల భామ శోభితా దూళిపాళ్ల.ఆమె ఎక్కువగా మేగజైన్ కవర్ పేజీల కోసం హాట్, బోల్డ్ షూట్ లు చేస్తూ వాటిని షేర్...

Read More..

సమంతపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన తమన్నా

ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య కాంపిటేషన్ వాతావరణం ఉంటుంది.అవకాశాల కోసం పోటీ పడుతూ ఉంటారు.ఇలాంటి సమయంలో బయటకి ఒకరికి ఒకరు నవ్వుకుంటూ పలకరించుకున్న, మనసులో మాత్రం ఇగోలు ఉంటాయి.అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన సమంత, తమన్నా విషయంలో మాత్రం ఇది వర్తించదు.ఇండస్ట్రీలో...

Read More..

రాఘవేంద్రుడు డ్రీం ప్రాజెక్ట్ త్రివేణి సంగమం మళ్ళీ తెరపైకి

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ సినిమాని ఆవిష్కరిస్తున్నాడు.అయితే ఇతనికంటే ముందుగానే భారీ మల్టీ స్టారర్ సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్లాన్ చేశాడు.దానికి సంబందించిన కథని కూడా సిద్ధం చేయించి సిద్ధం చేశాడు.తన కెరీర్లో...

Read More..

మలయాళం దర్శకుడు కమల్ పై నటి వేధింపుల కేసు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ మాటున జరుగుతున్న లైంగిక వేధింపులపై గళం విప్పుతూ మీటూ అంటూ ముందుకి వస్తున్నారు.హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలలోకి వచ్చింది.ఈ మీటూ ఉద్యమం తర్వాత ఇండస్ట్రీలో...

Read More..

పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం కాకా పడుతున్న బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీర విధేయుడుగా తనని తాను బండ్ల గణేష్ నేరుగానే ప్రకటించుకుంటాడు.పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ పొగిడేస్తూ ఉంటాడు.అలాగే ఇండస్ట్రీలో ఎవరితో అయిన అవసరం ఉందంటే ఏ మాత్రం ఆలోచించకుండా వారిని మునగ చెట్టు...

Read More..

నాని హీరోయిన్‌ను లైన్‌లో పెట్టిన భీష్మ

యంగ్ హీరో నితిన్ ఇటీవల భీష్మ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమా నితిన్ కెరీర్‌లో బ్లాక్‌బసర్ట్ హిట్‌గా నిలవడంతో అదే జోష్‌తో తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే రంగ్‌దే సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోన్న నితిన్...

Read More..

ఇక్కడ త్రిష అక్కడ కాజల్.. సేమ్ టు సేమ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై...

Read More..

అందుకే టాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు: ఉపేంద్ర

టాలీవుడ్‌లో క్యారెక్టర్ కమ్ విలన్ పాత్రలకు ఎక్కువగా ఇతర ఇండస్ట్రీ నటులను ప్రిఫర్ చేస్తుంటారు మన దర్శకులు.కాగా తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల నుండి చాలా మంది నటులు ఈ తరహా పాత్రలు చేస్తూ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు.అయితే కన్నడలో సూపర్...

Read More..

ఆ హీరోతో కానిచ్చేస్తా అంటోన్న రష్మీ.. పాపం సుధీర్!

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా తనదైన మార్క్ వేసుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్, తన హాట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.జబర్దస్త్ కామెడీ షోలో అమ్మడు చేసే యాంకరింగ్ చూసేకంటే కూడా ఆమె అందాల ఆరబోతకే అభిమానులు ఎక్కువ.ఇక బుల్లితెరపై వచ్చిన...

Read More..

సమంతతో డార్లింగ్‌కు అదే సమస్యనట!

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.ఒక్కసారైనా ప్రభాస్ సినిమాలో నటిస్తే, తమ కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుందని వారు అనుకుంటారు.కాగా టాలీవుడ్ హీరోయిన్ల గురించి ఎప్పుడూ పాజిటివ్‌గానే చెప్పే ప్రభాస్, ఒక్క హీరోయిన్...

Read More..

రౌడీతో రొమాన్స్ చేస్తానంటోన్న పాప

ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యేవారిని అదృష్టవంతులు అంటారు.కానీ వారికి ట్యాలెంట్ కూడా ఉంటే వారు నిజంగా అర్హులని, వారిని గుర్తించిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతారు.ఇదే కోవలోకి చెందింది అందాల భామ పాయల్ రాజ్‌పుత్.ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సెన్సేషన్...

Read More..

మహేష్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే!

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఇంకా ప్రారంభించలేదు.గతంలో వంశీ పైడిపల్లితో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని చెప్పిన మహేష్, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పక్కనబెట్టాడు.ఇక గీతాగోవిందం చిత్ర దర్శకుడు...

Read More..

బోల్డ్ ప్రేమకథకు సీక్వెల్ రెడీ చేస్తున్న డైరెక్టర్

టాలీవుడ్‌లో బోల్డ్ కంటెంట్ సినిమాలకు ఎలాంటి ఆదరణ ఉంటుందో మనం చాలా సార్లు చూశాం.అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ కంటెంట్ సినిమాలకు సరికొత్త ట్రెండ్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో బోల్డ్ కంటెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన...

Read More..

తూచ్.. ఆ వార్తలో నిజం లేదంటున్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్...

Read More..

బర్త్‌డే గిఫ్ట్‌ను రెడీ చేస్తున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య అదిరిపోయే హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు....

Read More..

2025లోగా 75% మంది వర్క్ ఫ్రమ్ హోం?

కరోనా వైరస్.ప్రస్తుతం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న వైరస్ కరోనా.ఈ కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.ఈ వైరస్ ని అంతం చెయ్యడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.మన దేశంలో కూడా గత నెల రోజులుగా...

Read More..

ఒకే నెలలో 12 కోట్లు దాటిన ప్రెగ్నెన్సీలు!

కరోనా వైరస్..ప్రస్తుతం ప్రపంచంలో ఈ వైరస్ తీవ్రత ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు పెరుగుతున్న ఈ వైరస్ నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయ్.ఇంకా ఈ నేపథ్యంలోనే మన దేశంలో కూడా గత ముప్పై...

Read More..

ఇంటి వద్దే ఉంటే ఒక కోడి.. 10 కోడి గుడ్లు ఫ్రీ.. ఫ్రీ!

నిజంగా అండి.మన జనాలు ఎంత దారుణంగా తయారు అయ్యారు అంటే మీ ప్రాణాలు పోతాయ్ అయ్యా.ఇంట్లో ఉండండి అయ్యా అన్న కూడా ఎవరు వినరు… కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ ని నియంత్రించేందుకు...

Read More..

వంట రాదన్న అత్త అమలాకు ఇలా కౌంటర్‌ ఇచ్చిన సమంత

కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో అక్కినేని అమల మాట్లాడుతూ మా కోడలు సమంత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంట్లో వంట చేయలేదు.ఆమె వంట నేను తినలేదు.సమంతకు వంట రాదంటూ కామెంట్స్‌ చేసింది.సమంత వంట చేయదు కాని చైతూ బాగానే...

Read More..

ప్రపంచం లేడీ విలన్‌ను చూడబోతుందంటూ వర్మ ట్వీట్‌

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అమెరికా వంటి అగ్రరాజ్యంను కూడా లెక్క చేయకుండా నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను.ప్రపంచ దేశాలతో నాకు సంబంధం లేదు, నేను నా దేశంకు అధినేతను, నా దేశ ప్రజలు...

Read More..

వారు రీల్‌ స్టార్స్‌ కాని ప్రణీత రియల్‌ స్టార్‌

హీరోలు పలువురు ఈ విపత్తు సమయంలో పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.కాని హీరోయిన్స్‌ మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు.కనీసం విరాళాలు ఇచ్చేందుకు సైతం వారు ముందుకు రావడం లేదు.ఇటీవలే కాజల్‌, తమన్నాలు మాత్రమే విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే....

Read More..

లైవ్‌లో అనసూయ నడుమును పట్టేసిన నెటిజన్స్‌

గత నెల రోజులుగా లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా ప్రేక్షకులకు దూరంగా ఉంటున్న హాట్‌ యాంకర్‌ అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లైవ్‌లోకి వచ్చింది.ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలపై ఆమె స్పందించింది.నెటిజన్స్‌ ప్రశ్నించే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది.ఇదే సమయంలో ఈ...

Read More..

శృతితో పాటు ఆమె కూడా అంటోన్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా మాటల మాంత్రికుడు...

Read More..

మూడవ సినిమా కూడా ప్రకటించిన దర్శకుడు

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో హిట్‌ దక్కించుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి.ఈయన రెండవ సినిమా మహా సముద్రంను ప్రకటించి దాదాపుగా ఏడాదిన్నర అయ్యింది.కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ముందడుగు పడలేదు.ఈ ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.సినిమా...

Read More..

జక్కన్న సెంటిమెంట్‌కు వెనకడుగు వేసిన మాంత్రికుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన...

Read More..

ఢిల్లీ తో పాటు మరో 5 రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు

దేశ రాజధాని ఢిల్లీ లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కొద్దీ రోజుల పాటు ఈ లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.కేంద్రం ఆదేశానుసారం మే 3...

Read More..

పాయల్ పాప బాటలో తమన్నా

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.ఈ క్రమంలో పలువురు సెలెబ్రిటీలు వివిధ ఛాలెంజ్‌లతో సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు.ఇప్పటికే స్టార్ హీరోలందరూ ‘బీ ది రియల్ మాన్’ అంటూ ఇంటిపనులు చేసే ఛాలెంజ్‌ను ప్రస్తుతం...

Read More..

ఆంటీతో రొమాన్స్‌కు బన్నీ నో అన్నాడట

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ఉంటారంటూ ఇప్పటికే యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఇక రంగస్థలం చిత్రంలో కీలక పాత్ర అయిన రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ...

Read More..

అవపాన వాయువుల వల్ల కూడా కరోనా వ్యాప్తి

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎంతగా వణికించేస్తుందో అందరికి తెలిసిందే.ఇప్పటివరకు తుమ్మినా,దగ్గినా ఈ వైరస్ వ్యాపిస్తుంది అని అందుకే భౌతిక దూరం పాటించడం అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.అయితే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు పరిశోధనల ప్రకారం అవపాన వాయువులు(అనగా పిత్తుల)వలన...

Read More..

చిరంజీవి హడావుడి మరీ ఎక్కువ అయ్యిందంటున్నారు

మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలు అంటూ వెళ్లి ఏకంగా పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు.రాజకీయాలను పూర్తిగా వదిలేసి మళ్లీ సినిమాలే జీవితంగా భావిస్తాను అంటూ ఖైదీ నెం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆ...

Read More..

ప్రభాస్ కోసం కైరా అద్వానీని తీసుకొస్తున్న నాగ్ అశ్విన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో టాప్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.బాహుబలి తర్వాత అతని మార్కెట్ రేంజ్ ఆల్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయింది.బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా అతని మార్కెట్ విలువ ఉంది.దీంతో అతనితో సినిమాలు చేయాలనుకునే...

Read More..

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను టెన్షన్‌ పెడుతున్న శక్తి సెంటిమెంట్‌

సాహో చిత్రం తర్వాత రాధకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్‌ తదుపరి చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఆ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని భావించారు.అయితే...

Read More..

2019లో సుందర్‌ పిచాయ్ జీతం ఎంతో తెలుసా..?

ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి రికార్డుల్లోకి ఎక్కారు.ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ఆయన గతేడాది 281 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.21,44,53,58,000) వేతనంగా అందుకున్నారని అల్ఫాబెట్ ప్రకటించింది.తద్వారా ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న అత్యున్నత అధికారుల జాబితాలో...

Read More..

మొదటి భార్యకు బిడ్డ కోసం.... మళ్ళీ పెళ్లి : ఎన్ఆర్ఐ భర్తపై రెండో భార్య చీటింగ్ కేసు

మొదటి భార్యతో కలిసి తనను మోసం చేశాడంటూ ఎన్ఆర్ఐ భర్తపై రెండో భార్య చీటింగ్ చేసు పెట్టింది.పంజాబ్‌‌కు చెందిన మంజిత్‌సింగ్ అమెరికాలో స్థిరపడ్డాడు.అప్పటికే విడాకులు తీసుకున్నట్లు చెప్పిన అతనిని తాను 2008లో వివాహం చేసుకున్నానని బాధితురాలు ఫిర్యాదులో చెప్పింది. ఏడాది తర్వాత...

Read More..

పవన్ విషయంలో అది మిస్టరీగా మారింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న పవన్, తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో...

Read More..

అనూహ్యం: డెమొక్రాటిక్ పార్టీ సీఈవో పదవి నుంచి వైదొలిగిన సీమా నందా

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ డెమెక్రాటికి పార్టీకి చెందిన కీలక మహిళ, భారత సంతతి న్యాయవాది సీమా నందా సంచలన నిర్ణయం తీసుకున్నారు. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్‌సీ) సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు.‘‘రెండేళ్ల తర్వాత డీఎన్‌సీ సీఈవో...

Read More..

ప్రస్థానం అందుకే ఫెయిల్ అయ్యింది!

టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో దేవా కట్టా కూడా ఒకరు.ఆయన తెరకెక్కించే సినిమాల్లో ఏదో ఒక అంశంపై లోతైన విశ్లేషణతో కూడిన కంటెంట్ ఉంటుంది.యంగ్ హీరో శర్వానంద్, సాయి కుమార్‌లతో కలిసి ఆయన తీసిన పవర్‌ఫుల్ పొలిటికల్ ఎంటర్‌టైనర్...

Read More..

కాలక్షేపం కోసం ఇంట్లోనే పేకాట,24 మందికి కరోనా

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడం తో చాలా మంది ఇప్పుడు ఇళ్లల్లోనే కాలక్షేపం చేస్తున్నారు.ఈ క్రమంలో చాలా మంది ఆడవాళ్లు అష్టాచమ్మ,పచ్చీసు,వైకుంఠపాళి వంటి ఆటలు ఆడుతుండగా మగవాళ్లు పేకాట ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.అయితే ఇలా ఇరుగుపొరుగు వారిని పిలుచుకొని మరి ఇలాంటి...

Read More..

లాక్ డౌన్ ఎత్తి వేసినా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా ?

దేశమంతా కరోనా ప్రభావంతో అల్లడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చి ముప్పై మూడు రోజులుగా జనాలను లాక్ చేశారు.అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు రోడ్ల పైకి రాకుండా పూర్తిగా కట్టడి చేశారు.ఈ ప్రయోగం బాగానే సక్సెస్...

Read More..

జగన్ పై బీజేపీ లో ఇన్ని యాంగిల్స్ ఎందుకో ?

జాతీయ పార్టీ గానే కాకుండా, కేంద్ర అధికార పార్టీ గా బీజేపీ విధానాలు ఏంటో ఎవరికి స్పష్టంగా అర్థం కావడం లేదు.ముఖ్యంగా చాలా నిర్ణయాలు, అభిప్రాయాలలో పార్టీ జాతీయ నాయకుల విధానం , రాష్ట్ర నాయకుల విధానం ఒకేలా ఉండకపోవడంతో ఆ...

Read More..

పుష్పలో అల్లు అర్జున్ తో తలపడేది రవితేజ విలనేనా

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన టైటిల్, హీరో లుక్స్ ని దర్శకుడు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.చిత్తూరు జిల్లాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ కథ ఉంటుంది.ఇక...

Read More..

సంక్రాంతి బరిలో వకీల్ సాబ్... ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.ఈ హిందీలో పింక్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.మెజారిటీ షూటింగ్ పూర్తయిపోయింది.షూటింగ్ చివరి దశలో ఉండగా లాక్ డౌన్...

Read More..

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న లారెన్స్ లక్ష్మీ బాంబ్

బాలీవుడ్ లో సినిమాలు ఈ మధ్య కాలంలో వంద కోట్ల కలెక్షన్ సాధించడం పెద్ద విషయం కాదు.ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు వరుస హిట్స్ తో సత్తా చాటుతున్నాడు.అతని ప్రతి సినిమా కూడా వంద...

Read More..

ఉదయ్ కిరణ్ ఉండి ఉంటే ఫ్యామిలీ హీరో అయ్యేవాడు అంటున్న దర్శకుడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని కదిలించిన విషాదం ఉదయ్ కిరణ్ ఆత్మహత్య. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికి ఎవరికీ అర్ధం కాని విషయం.కొంత మంది సినిమాలు అవకాశాలు లేకపోవడం కారణం అని అంటారు, కొందరూ ఆర్ధికపరమైన ఇబ్బందులతో...

Read More..

పవన్ కళ్యాణ్ జానీ సినిమాని గుర్తు చేసుకున్న రమణ గోగుల

పవన్ కళ్యాణ్ కెరియర్ లో డిజాస్టర్ మూవీగా నిలిచిన సినిమా జానీ.ఆ సినిమా ఫ్లాప్ అయిన కూడా మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టొరీగా ఇప్పటికి చూసే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు.అలాగే పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి...

Read More..

మే 20 నాటికి భారత్ లో కరోనా వైరస్ అంతం... సింగపూర్ వర్సిటీ పరిశోధన

కరోనా వైరస్ మహమ్మరిలా మారి ప్రపంచ దేశాలని వణికిస్తుంది.అయితే ఈ వైరస్ సహజ సిద్ధంగా పుట్టింది అని చైనా చెబుతూ ఉంటే, ఇది ముమ్మాటికి చైనా ప్రభుత్వం వూహాన్ ల్యాబ్ లో రూపొందించిన వైరస్.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీయడానికి చైనా...

Read More..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిమ్ జాంగ్ మరణం

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నియంతృత్వ విధానాలపై అన్ని దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి.ఆ దేశంలో కిమ్ ని ఒక రాజుగా ప్రజలందరూ భావించిన ప్రపంచ దేశాలు మాత్రం అతడిని ఒక నియంతలానే మీడియా...

Read More..

దాని కోసం రెండు నెలలు అంటోన్న మిల్కీ

టాలీవుడ్ అందాల భామ తమన్నా ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.హీరోయిన్ పాత్రలతో పాటు అడపాదడపా ఐటెం సాంగ్స్‌లోనూ తమ్మూ తన మార్క్‌ను చూపిస్తోంది.ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించిన...

Read More..

రామరాజు మళ్లీ ఆ ప్రత్యేకతను చాటనున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతోంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, లాక్‌డౌన్ తరువాత మిగిలన షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ...

Read More..

బాలయ్య కోసం బాగా పెంచేస్తుందట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న...

Read More..

ప్రదీప్ చిత్రానికి అంత ఖర్చయ్యిందా?

యాంకర్ నుండి హీరోగా మారిన వారు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు.ఈ జాబితాలో తాజాగా మరో యాంకర్ కూడా వచ్చి చేరుతున్నాడు.బుల్లితెరపై తనదైన మార్క్ వేసుకున్న ప్రదీప్ మాచిరాజు, ప్రస్తుతం వెండితెరపై హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.‘30 రోజుల్లో ప్రేమించడం...

Read More..

లాక్‌డౌన్ ముగిసేలోపు ఆ పని చేస్తానంటోన్న రాశి

టాలీవుడ్ అందాల భామ రాశి ఖన్నా బొద్దు బొద్దు అందాలతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూ పలు సక్సెస్ సాధించింది.ఇక ఈ బ్యూటీ దాదాపు...

Read More..

మళ్లీ మొదటికొచ్చిన ఆచార్య.. రామరాజు కనిపిస్తాడా లేడా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో తొలుత మహేష్...

Read More..

స్టార్ హీరో సినిమాలకు బ్యాన్ తప్పదా?

తమిళ స్టార్ హీరో సూర్య వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.తాజాగా ఆకాశం నీ హద్దురా చిత్రంలో నటిస్తున్న సూర్య, అటు నిర్మాతగా కూడా పలు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ క్రమంలో సూర్య నిర్మించిన ఓ తమిళ సినిమా...

Read More..

త్రివిక్రమ్ కోసం వ్యాపారం చేస్తున్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ...

Read More..

మందు లోకి స్టఫ్ కోసం ఏకంగా గర్ల్ ఫ్రెండ్ ని చంపి కాళ్ళు ఫ్రై చేసి...

మామూలుగా మందులోకి  కొందరు స్టప్ గా నంజుకోవడం కోసం చికెన్, చిప్స్, ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటుంటారు.కానీ ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా తన మందు పార్టీ లోకి నంజుకోవడం కోసం ఏకంగా తన ప్రియురాలి కాళ్ళు నరికి వాటితో ఫ్రై చేసుకుని తిన్న...

Read More..

చెల్లెలిని హీరోయిన్ గా  పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మహేష్ హీరోయిన్... 

తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన టువంటి “వన్” అనే చిత్రం లో మహేష్ సరసన ఆడిపాడిన ముద్దుగుమ్మ అందరికీ బాగానే గుర్తుంటుంది.ఈ అమ్మడు వచ్చీరావడంతోనే స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నా  తెలుగులో పెద్దగా అవకాశాలు తలుపు మాత్రం...

Read More..

అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ...!!!

అమెరికాలో భారత సంతతి మహిళ రేణూ ఖాటోర్ ప్రఖ్యాత అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (AAAS) కి ఎంపికై చరిత్ర సృష్టించారు.అమెరికాలోని హోస్టన్ యూనివర్సిటీ సిస్టమ్ చాన్సలర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఈ గౌరవానికి ఎంపిక కావడం...

Read More..

పాపం... ఆ హీరోయిన్ కి అన్నీ అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తున్నారంట....

తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ముద్దుగుమ్మ శ్రియ శరన్ గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈమె నాలుగు పదుల వయసు దాటినా తన అంద, చందాలతో ఇప్పటికీ హీరోయిన్ గా రాణిస్తోంది.ఈ మధ్యకాలంలో రష్యా దేశానికి...

Read More..

భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త దారుణంగా... 

ప్రస్తుత కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకొనేటువంటి నిర్ణయాలు తమ కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటు...

Read More..

మిల్కీ బ్యూటీని లైన్‌లో పెడుతున్న యాక్షన్ హీరో!

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాస్ వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది.ఇక మిగతా వర్గాల ప్రేక్షకులు సైతం...

Read More..

చెట్టు కింద రొమాన్స్ చేసుకుంటున్న ప్రేమ జంట... ఒక్కసారిగా డ్రోన్ రావడంతో

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎక్కడి జనసాంద్రత అక్కడే ఉండిపోవాలని పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.అంతేకాక అవసరమైతే తప్ప జనాలను రోడ్లపైకి రాకండి అంటూ ఆదేశాలు జారీ...

Read More..

కరోనా ఎఫెక్ట్: పంజాబ్‌లో మిగిలిపోయిన ఎన్ఆర్ఐ కోటా మెడికల్ సీట్లు

ప్రస్తుతం భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం నుంచి ప్రపంచం కోలుకోవాలంటే రెండు, మూడేళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆ రంగం… ఈ రంగం అని లేకుండా అన్ని రంగాలు కూడా కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్నట్లుగా పరిస్ధితి మారుతుందని...

Read More..

బాలయ్య సినిమాలో ఆ హీరోయిన్ లేదట!

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా, ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక...

Read More..

తోలి దశ పరీక్షల్లో మంచి ఫలితాలు ఇస్తున్న వ్యాక్సిన్, త్వరలోనే కరోనా కు చెక్!

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ కరోనా మహమ్మారి కి ఎలాంటి మందు లేకపోవడం తో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో మరణాలు నమోదు అయిన సంగతి తెలిసిందే.చైనా లో పుట్టిన ఈ వైరస్ విషయం లో ఆ దేశం ఒక...

Read More..

సింగిల్ షెడ్యూల్‌తో ఫినిష్ చేస్తానంటోన్న నాగ్!

అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఆయన కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయన కెరీర్‌లో టాప్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.ఇక ఈ సినిమాలో నాగ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన...

Read More..

మందులు అత్యవసరం: రైల్వేశాఖ చొరవ, నాగపూర్ నుంచి లూధియానాలోని ఎన్ఆర్ఐకి అందజేత

లాక్‌డౌన్ కారణంగా భారతీయ రైల్వే వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.150 ఏళ్ల పైచిలుకు ఘన చరిత్ర కలిగిన మన రైల్వేలు ఇలాంటి పరిస్ధితిని ఎదుర్కోవడం బహుశా ఇదే కావొచ్చు.ఇలాంటి పరిస్ధితుల్లో నాగపూర్ నుంచి అత్యవసర మందులను లూధియానాలో ఎన్ఆర్ఐకి అందజేసి రైల్వేశాఖ పలువురి...

Read More..

అమెరికా ప్రజలు మోసపోయారా..ట్రంప్ దాచిపెట్టారా..??

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షలలో నమోదు అవుతోంది.చైనాలోని వ్యూహాన్ లో పుట్టిన ఈ మహామ్మారి.క్రమక్రమంగా అన్ని దేశాలపై దాడి చేయడం మొదలు పెట్టింది.ముఖ్యంగా అమెరికాపై తీవ్రమైన ప్రభావం చూపుతున్న ఈ వైరస్ అమెరికాకి తీవ్రమైన ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని...

Read More..

విదేశం పంపినా... స్వదేశం వద్దంది: ఇద్దరు ఎన్ఆర్ఐల మృతదేహాలను తిప్పి పంపిన అధికారులు

ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.అయితే లాక్‌డౌన్ కొన్ని కుటుంబాలకు తీరని వ్యధను మిగిలిస్తోంది.తమ వారు చనిపోతే కడసారి చూసుకునే అవకాశం...

Read More..

అమెరికాలో హాట్ టాపిక్ గా నిలిచిన భారత సంతతి బాలిక..!!!

అమెరికాలో కరోనా కారణంగా ఎంతో మంది ఆర్ధికంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.ఒక్కొక అమెరికన్ మృతి చెందుతుంటే ఆ ప్రాంతంలో మిగిలిన వారు ప్రాణ భయంతో కంగారు పడుతున్నారు.ఇక అమెరికాలో నర్సింగ్ హోమ్స్ లో ఉంటున్న పిల్లలు వృద్దుల పరిస్థితి మరీ...

Read More..

ట్రంప్ తిక్కకి ఇదో లెక్క..వింటే పడిపడి నవ్వుతారు...!!!

డోనాల్డ్ ట్రంప్.పేరుకే అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు చేసే చేస్తున్న వ్యాఖ్యలు అమెరికన్స్ కి పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటోంది.సహజంగానే వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ట్రంప్ తాజాగా కరోనాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తరుమ్ప్ తింగరి తనానికి, తెలివి...

Read More..

లాక్ డౌన్ ఎఫెక్ట్: 4 కోట్లమందికి ఫోన్లు ఉండవు!

కరోనా వైరస్.ప్రస్తుతం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది.ఈ కరోనా వైరస్ ఇలా వణికించడానికి కారణం ఈ వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడం ఒక కారణం అయితే.దీని వ్యాప్తిని ఆపలేకపోవడం మరో కారణం.అందుకే కరోనా వైరస్ ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్...

Read More..

ఏం చేయను అంటూనే రౌడీ చాలానే చేశాడే

ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్‌ అవుతున్న బిదిరియల్‌మ్యాన్‌ ఛాలెంజ్‌లో భాగంగా దర్శకుడు కొరటాల శివ ఇంటి పనులు చేసి విజయ్‌ దేవరకొండను ఆ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేసిన విషయం తెల్సిందే.ఆ ఛాలెంజ్‌ను విజయ్‌ దేవరకొండ స్వీకరించలేక పోతున్నట్లుగా ఇటీవల ట్వీట్‌ చేశాడు.నేను ఏ...

Read More..

అయ్యో.. పండ్లలో విషం పెట్టి కోతులను చంపేశారు!

మనుషుల్లో రోజురోజుకు మానవత్వం తగ్గిపోతుంది అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం.తాజాగా కొందరు మానవత్వాన్ని మరిచి ఇప్పుడు మూగ జీవాల ప్రాణాలు తీస్తూ పాపాలు చేస్తున్నారు.లాక్ డౌన్ పేరుతో అందరూ ఇళ్ళకి పరిమితం కావడంతో మూగ జంతువులు తిండి లేక...

Read More..

వైరల్‌ వీడియో : శివమణి డైలాగ్‌ కరోనాతో ఇలా మారిపోయింది

కరోనాపై అవగాహణకు ఒకొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.కొందరు పాటలు పాడుతుంటే మరికొందరు స్కిట్స్‌ చేస్తున్నారు.కొందరు పేరడీలు చేస్తున్నారు.తాజాగా కింగ్‌ నాగార్జున నటించిన శివమణి సినిమాలోని పూర్ణ మార్కెట్‌ సీన్‌ చాలా కీలకం అనే విషయం తెల్సిందే.ఆ సీన్‌లో రౌడీలకు శివమణి...

Read More..

ఆ సింగర్‌ ఎందుకు ఇంత బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తుంది

బాలీవుడ్‌ సింగర్‌ కనిక కపూర్‌ కరోనా పాజిటివ్‌ అని తెలియడంతో దేశ వ్యాప్తంగా ఎంతటి చర్చనీయాంశం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.లండన్‌ వెళ్లి వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, పలు వేడుకల్లో పాల్గొంది.ఆమెతో కాంటాక్ట్‌ అయిన వారు ఏకంగా రాష్ట్రపతి...

Read More..

ఒకప్పుడు అలా చేస్తే వేటు పడేది,కానీ ఇప్పుడు

క్రికెట్ పేరు చెప్పగానే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు.అయితే ఈ క్రికెట్ లో భాగంగా ఆటగాళ్లు బౌలింగ్ చేసేటప్పుడు ఒక్కసారి బాల్ టాంపరింగ్ కి పాల్పడుతుండే వారు.ఈ బాల్ టాంపరింగ్ వివాదం...

Read More..

కిమ్ చనిపోవాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారా...?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ కారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు రావడం మానేసాడు.అంతేగాక తన ఆరోగ్యం గురించి ఎటువంటి వార్తలను బయటకు రానివ్వకుండా అండర్...

Read More..

మాస్ రాజా క్రాక్‌తో కేకపెట్టిస్తాడా?

మాస్ రాజా రవితేజ ఇటీవల డిస్కోరాజా చిత్రంతో ప్రేక్షకులు ముందుక వచ్చి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు.ఈ సినిమాపై మంచి నమ్మకం పెట్టుకున్న రవితేజకు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే...

Read More..

జక్కన్న దెబ్బకు ఐదేళ్లు మాయం కానున్న దర్శకుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సె్స్...

Read More..

లాక్‌డౌన్ ఆపేసినా... కొడుకు సంకల్పం: తల్లి పుట్టినరోజును పోలీసులతో జరిపించిన ఎన్ఆర్ఐ

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి.ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రస్తుతానికి ఇంతకు మించిన ప్రత్యామ్నాయం ప్రభుత్వాలకు కనిపించడం లేదు.లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఇరుక్కుపోవడంతో.వివాహాది శుభకార్యాలు, ఇతర వేడుకలు వాయిదాపడ్డాయి.అయితే ఇంతటి క్లిష్ట పరిస్ధితుల్లోనూ...

Read More..

పాత్ర డిమాండ్ చేస్తే చూపించడానికి రెడీ అంటున్న నివేద...

తెలుగులో ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అల వైకుంఠపురంలో” చిత్రంలో రెండవ హీరోయిన్ గా నటించినటువంటి నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఈ చిత్రంలో నివేద పేతురాజ్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ తన నటనతో...

Read More..

కన్నతండ్రి చేతిలో ఎన్ఆర్ఐ దారుణహత్య: అప్పు తీర్చలేదనే కోపంతో ఘాతుకం

కంటికి రెప్పలా కాపాడుతూ.కొడుక్కి అన్ని రకాలుగా అండగా నిలబడాల్సినే కన్నతండ్రే డబ్బు కోసం కుమారుడిని దారుణంగా హత్య చేశాడు.గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలోని రాణి తలావ్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల ఇమ్రాన్ తన భార్య, బిడ్డతో కలిసి లండన్‌లో స్థిరపడ్డాడు.అక్కడ...

Read More..

శ్రీకాకుళంలో మొదలైన కరోనా వైరస్ కల్లోలం.... ఒక్కరోజులోనే ముగ్గురికి పాజిటివ్... 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 26,27,630 మంది ఈ కరోనా వైరస్ బారిన పడగా ఇందులో 7,11,144 మంది విజయవంతంగా కోలుకోగా, 1,83,336 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ గణాంకాలను బట్టి చూస్తే రోజురోజుకి...

Read More..

ఎన్నాళ్లు ఈ 'లాక్' ? టెన్షన్ పెరిగిపోతోందిగా ?

దేశం మొత్తానికి లాక్ వేసి తాళం చెవి తన దగ్గర పెట్టుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.ప్రజలంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు.చేసేందుకు పనులు లేవు.తినేందుకు, ధీమాగా ఉండేందుకు జనాలకు పూర్తి స్థాయిలో ఆర్థిక భరోసా లేదు.ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నా, అది కొంత...

Read More..

అల్లు అరవింద్‌ మాటలతో ఇండస్ట్రీలో భయాందోళన

కరోనా లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు ఎక్కడికి అక్కడ స్థంభించి పోయాయి.సినిమా పరిశ్రమ కూడా దారుణ నష్టాలను చవిచూస్తుంది.భవిష్యత్తులో కూడా సినిమా పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బ తింటున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ కుదేళయ్యింది.అన్ని...

Read More..

చేసేది అంతంత ప్రచారం కొండంత ? ముప్పు తెస్తున్నారు కదయ్యా ?

కొంతమంది చేసేది అంతంత మాత్రమే అయినా, దానిని గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు.దాని ద్వారా ప్రచారంతో పాటు ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ప్రస్తుతం ఏపీలో కరోనా మహమ్మారి చుట్టుముట్టింది.రోజు రోజుకి 70 80 కేసులులు నమోదు అవుతూ...

Read More..

చిరు చెప్పిన ఆ జాబితాలో పూరి లేడు ఎందుకని?

చిరంజీవి రీ ఎంట్రీ మూవీని మొదట పూరి జగన్నాధ్‌తో అనుకున్నారు.ఆయన స్క్రిప్ట్‌ కూడా రెడీ చేశాడు.ఆటో జానీ అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు.మొదటి సగం కథ రెడీ అయ్యింది.రెండవ సగం కూడా రెడీ చేసి వినిపించేందుకు సిద్దం అయిన సమయంలో చిరంజీవి...

Read More..

పుష్ప కోసం విజయ్ సేతుపతి అంత డిమాండ్ చేశాడా..?

టాలీవుడ్ ప్రముఖుడు దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం “పుష్ప” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తుండగా కన్నడ భామ అ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో...

Read More..

ఎలాంటి రాజకీయం లేదంటున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన లేటెస్ట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టేందుకు బాలయ్యతో పాటు బోయపాటి ప్రయత్నిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో మనకు...

Read More..

ఆ హీరోయిన్ మా ఇంట్లో ఉండట్లేదంటున్న స్టార్ హీరో చెల్లెలు...

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “లోఫర్” అనే చిత్రంలో టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఆడిపాడిన బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే స్టార్...

Read More..

‘ఆచార్య’లో నిహారిక ఏంటో తెలిసి పోయింది

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో మెగా డాటర్‌ నిహారిక కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాతో నిహారికకు మంచి పేరు వస్తుందని అంతా భావించారు.కాని ఆ సినిమాలో నిహారిక పాత్ర...

Read More..

సూపర్‌ స్టార్‌ కృష్ణ భార్య పాత్రలో కీర్తి సురేష్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ రెండవ భార్య విజయ నిర్మల హీరోయిన్‌గానే కాకుండా అత్యధిక సినిమాలను తెరకెక్కించిన దర్శకురాలిగా ప్రపంచ రికార్డును దక్కించుకున్న విషయం తెల్సిందే.గిన్నీస్‌ రికార్డును పొందిన దర్శకురాలిగా విజయ నిర్మల పేరు దక్కించుకున్నారు.కృష్ణను వివాహం చేసుకోక ముందు అప్పటికే...

Read More..

లాక్ డౌన్ నిబంధనలను మరోసారి సడలించిన కేంద్రం

లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం మరోసారి సడలించినట్లు తెలుస్తుంది.గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను సవరించి శుక్రవారం అర్ధరాత్రి నుంచి కొత్త ఉత్తర్వులను విడుదల చేసినట్లు సమాచారం.కరోనా నేపథ్యంలో గత కొద్దీ రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.దీనితో వ్యాపారులు నష్టపోతుండడం తో...

Read More..

ఢిల్లీ నుంచి కోల్ కతా వెళ్లిన పీకే, విచారణ చేస్తున్న కేంద్రం

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దేశీయ,అంతర్జాతీయ విమానయాన సర్వీసులు రద్దయ్యాయి కూడా.అయితే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ నుంచి కోల్ కతా కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.ఆయన ఢిల్లీ నుంచి...

Read More..

రష్మీ కి ఇంతకుముందే అతడితో పెళ్లయిందా....?

టాలీవుడ్ బుల్లితెరపై కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుధీర్ మరియు హీరోయిన్ మరియు టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ ల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వీరిద్దరూ కలిసి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి “ఢీ” జోడి డాన్స్  ప్రోగ్రాం పాపులర్...

Read More..

లాక్ డౌన్ పెంచడానికి కారణం ఇదేనా ? కేసీఆర్ మామూలోడు కాదుగా ?

నాకు కొంచెం తిక్క ఉంది దానికో లెక్క ఉంది అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు తెలంగాణ సీఎం కేసీఆర్.మొదట్లో కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు ఎవరికీ అంతుపట్టని విధంగా ఉంటాయి.అయితే రాను రాను కేసీఆర్ అభిప్రాయం సరైనదే అన్న అభిప్రాయానికి జనాలంతా వచ్చేస్తుంటారు.ఆ విధంగా ఆయన...

Read More..

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్...?

కొత్త బంగారులోకం అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్ గురించి తెలియని వారుండరు.అయితే ఈమె తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయినప్పటి నుంచి ఆమె సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది.ఒకానొక సమయంలో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు...

Read More..

జగన్ ఆగలేకపోతున్నాడే ? ఆ దేశాన్ని ఫాలో అవుతాడా ?

జగన్ కు అన్ని విషయాల్లోనూ తొందర ఎక్కువ.తాను ఏదైతే అనుకున్నాడో అది ఆగమేఘాల మీద జరిగి తీరాలని జగన్ అనుకుంటాడు.ఈ విషయంలో ఎన్ని అవాంతరాలు, ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గేందుకు ఇష్టపడడు.ఈ తత్వం మొదటి నుంచి...

Read More..

ఎన్టీఆర్ ఛాలెంజ్‌కు వారు నీళ్లోదిలేస్తారా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్స్ అందరూ ‘బి ది రియల్ మాన్’ అనే ఛాలెంజ్‌ను ఫాలో అవుతున్నారు.కరోనా వైరస్ కారణంగా ఇళ్లకే పరిమితమైన మగవారు ఇంటి పనుల్లో కుటుంబ సభ్యులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఛాలెంజ్‌ను పలువురు సెలబ్రిటీలు క్యూ కట్టీ...

Read More..

డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ కాబోతున్న మొదటి తెలుగు సినిమా

కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు షూటింగ్ ల నుంచి రిలీజ్ ల వరకు అన్ని ఆగిపోయాయి.లాక్ డౌన్ కారణంగా నిర్మాతలు కోట్ల రూపాయిలు నష్టపోతున్నారు.అయిన వేచి చూడక తప్పని...

Read More..

50వేలు దాటిన మరణాలు..అమెరికాలో పరిస్థితి చేయిదాటనుందా..??

అమెరికాలో మరణాల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా ప్రభావిత దేశంగా అమెరికా ముందు వరుసలో నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు.ఒక పక్క కరోనా తగ్గు ముఖం పడుతోందని ట్రంప్ తప్పుడు ప్రకటనలు చేస్తూ అమెరికాలో జరుగుతున్న...

Read More..

ఎన్టీఆర్ కోసం శృతి హసన్ ని ట్రై చేస్తున్న మాటల మాంత్రికుడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమాని కంప్లీట్ చేసిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాకి రెడీ అయిపోతాడు.ఈ సినిమాని...

Read More..

70 ఏళ్ల వయస్సులో తండ్రి అయిన హాలీవుడ్ హీరో

ఇండియాలో వృద్ధాప్యంలో పెళ్ళిళ్ళు అంటే పెద్దగా ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ ఫారిన్ లో ఇవి సర్వ సాధారణం.ఇక హాలీవుడ్ సెలబ్రిటీస్ లలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ రిలేషన్స్ కలిగి ఉంటారు.పెళ్లి చేసుకొని కొంత కాలం కాపురం చేసి...

Read More..

కోలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ గొడవ... ఒకరు మృతి

సౌత్ ఇండియాలో ఎక్కువగా హీరోలని ఆరాధించే అభిమానులు ఉంటారు.తాము అభిమానించే హీరోని ఎవరైనా ఒక్క మాట అన్న వెంటనే గొడవకి దిగుతారు.అంత వీరాభిమానం కేవలం తెలుగు, తమిళ హీరోలకి మాత్రమే ఉంటుంది.ఇలా హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలో ఒక్కోసారి యువత...

Read More..

కర్నూలు జిల్లాలో కరోనా నియంత్రణపై శ్రద్ధ పెట్టండి... జనసేనాని సలహా

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి.ముఖ్యంగా కర్నూల్, గుంటూరు జిల్లాలలో కరోనా విలయతాండవం చేస్తుంది.మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఈ రెండు జిల్లాలలో కేసులు రోజు రోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి.ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా రక్షణ చర్యలు తీసుకుంటున్న...

Read More..

త్వరలో తెలుగు సినిమా చేస్తా అంటున్న బాలీవుడ్ బ్యూటీ

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెరగడంతో పాటు హిందీ తర్వాత హీరోయిన్స్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే ఇండస్ట్రీలో టాలీవుడ్ ముందు వరుసలో ఉంది.అలాగే ముంబై హీరోయిన్స్ అంటే తెలుగు ఇండస్ట్రీలో కావాల్సినంత గౌరవం కూడా ఉంటుంది.అయితే తెలుగు సినిమా...

Read More..

విరాటపర్వం కోసం ప్రియమణి ఫైట్స్ ఎవరితో

రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇక డార్క్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది.ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి...

Read More..

రాజమౌళి, అనిల్ రావిపూడిలో ముందు ఎవరు... సూపర్ స్టార్ కన్ఫ్యూజన్

అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.కమర్షియల్ ఫార్ములా కథలు ఫెయిల్ అవుతున్న తనకంటూ ఒక స్టైల్ సృష్టించుకొని, దాని ప్రకారం సినిమాకి, సినిమాకి కథ విషయంలో ఏ మాత్రం సంబంధం లేకుండా కొత్త పాయింట్ తో కమర్షియల్...

Read More..

వెబ్ సిరీస్ లపై మనసు పడ్డ అల్లరోడు

టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ తర్వాత కామెడీ చిత్రాల హీరోగా అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.తెలుగులో కామెడీ సినిమాలు అంటే అల్లరోడు పేరు ప్రముఖంగా వినిపించేలా చేసుకున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో అతని కామెడీ టైమింగ్...

Read More..

పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసిన కీరవాణి

తెలుగులో స్టార్ సంగీత దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి కీరవాణి.రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రపంచంలో తన పాటలతో శ్రోతలని అలరించిన కీరవాణి ఇప్పటికి సంగీతంతో అద్భుతాలు చేస్తున్నాడు.కీరవాణి పాటలు అంటూ ఎలాంటి వెస్ట్రన్ వాసనలు...

Read More..

పేద అర్చకుల ఆకలి తీర్చుతున్న నాట్స్

అమెరికాతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన దాతృత్వం చాటుకుంటూనే ఉంది.ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడమే ఈ సమయంలో మహాత్కార్యమని భావించిన నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఒంగోలులో పేద అర్చకులకు తన వంతు...

Read More..

ఆ ఎమ్మెల్యేపై జగన్‌ ఆగ్రహంతో ఉన్నాడా?

శ్రీకాళహస్తిలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో అంతా కూడా ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నాడు.ఆయన బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ పేరుతో నానా రచ్చ చేసి కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణం అయ్యాడు అంటూ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ఆయన...

Read More..

ముస్లీంలకు ఎంఐఎం విజ్ఞప్తి

రంజాన్‌ మాసం మొదలు కాబోతున్న నేపథ్యంలో ముస్లీంలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కొన్ని కీలక సూచనలు చేశాడు.రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.తెలంగాణలో రాత్రి 7 గంటల సమయం నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో...

Read More..

ఉత్తర ప్రదేశ్‌ సంచలన నిర్ణయం

మరో పది రోజుల్లో లాక్‌డౌన్‌ ముగియబోతుందని అంతా అనుకుంటున్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌ మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది అన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది.లాక్‌డౌన్‌ పూర్తి అయిన తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవాలని భావిస్తున్న వలస...

Read More..

అర్నాబ్‌ గోస్వామిపై రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు

సోనియా గాంధీపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని, ఆమె గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా మాట్లాడాడు అంటూ రిపబ్లిక్‌ టీవీ అధినేత అర్నాబ్‌ గోస్వామిపై ఎంపీ రేవంత్‌ రెడ్డి లోఖ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా రేవంత్‌...

Read More..

కేంద్రం నిర్ణయంపై రాహుల్‌ విమర్శలు

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా ఆర్థికపరమైన అవస్థలు తీవ్రంగా ఉన్న విషయం తెల్సిందే.కేవలం ప్రైవేట్‌ సంస్థలు మాత్రమే కాకుంగా ప్రభుత్వరంగంలో కూడా ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి.కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది.ఇలాంటి సమయంలో కేంద్ర...

Read More..

మోడీపై మళ్లీ విరుచుకు పడ్డ ఓవైసీ

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించే సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్ణయం తీసుకుందంటూ హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శలు గుప్పించాడు.ఎలాంటి ప్లానింగ్‌ లేకుండా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా కూడా వలస కూలీలు తీవ్ర అవస్థలు...

Read More..

ఆ కోడలు.. అత్త మామలను ఏం చేసిందో తెలిస్తే హడలిపోతారు!

దేశమంతా కరోనా మహమ్మారిని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతుంటే.ఓ కోడలు చేసిన పని భారతీయులను అందరూ వణికిపోయే పని చేసింది ఓ కోడలు.అసలు అంతగా ఏం చేసింది? అత్తమామలను ఏం చేసింది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.లాక్ డౌన్ తో అందరూ ఇంట్లోనే...

Read More..

జగన్ ఆతిథ్యాన్ని ఎప్పటికి మరిచిపోలేను... చిరంజీవి ఆసక్తిక వాఖ్యలు

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ కి చిరంజీవికి మంచి అనుబంధం ఏర్పడింది.ఓ పక్క చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ మీద ఒంటి కాలి మీద లేచి విమర్శలు చేస్తూ ఉన్నారు.చీటికి మాటికి ఫ్యాక్షన్...

Read More..

'కరోనా'పై బ్రహ్మానందం ఏం అన్నాడో తెలుసా?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి ఈ కరోనా మహమ్మారిపై బ్రహ్మానందం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అసలు అయన ఏం అన్నారు అంటే? ” కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి అంటే ఒక...

Read More..

బుల్లితెరపై సత్తా చాటిన జాను సినిమా

తమిళంలో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టొరీ 96.ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది.ఇద్దరి ప్రేమికుల మధ్య ఎమోషనల్ లవ్ జర్నీని...

Read More..

రాజమౌళిపై సంచలన వాఖ్యలు చేసిన చిన్న దర్శకుడు

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో షూటింగ్ లో బిజీగా ఉన్నారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు.తాజాగా ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ పారాసైట్ సినిమా తనకి...

Read More..

భారతీయులకు మానసికపరమైన రోగనిరోధక శక్తి ఎక్కువ అంటున్న చైనా నిపుణుడు!

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ బారిన ఇప్పటికే కొన్నో లక్షలమంది పడ్డారు.అయితే ప్రపంచం అంత ఈ కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళా మన...

Read More..

పోలీసులకు, వైద్యులకు సహకరిద్దాం.. కరోనాను తరిమికొడుదాం: హైపర్ ఆది

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ని నియంత్రించేందుకు ప్రపంచదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గటం లేదు.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నియంత్రణకై ప్రజలంతా...

Read More..

భారత్ ఆటగాళ్ళపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సంచలన వాఖ్యలు

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో భారత్ తిరిగులేని శక్తిగా ఉంది.ఆస్ట్రేలియా, భారత్ ఎప్పటికప్పుడు నెంబర్ వన్ ర్యాంకు కోసం పోటీ పడుతున్నాయి.ఇక భారత్ తో తలపడేందుకు అన్ని దేశాలు కొంత వరకు భయపడుతున్నాయి.ఇండియన్ క్రికెట్ టీంతో పోల్చుకుంటే పాకిస్తాన్ క్రికెట్ టీం ప్రస్తుతం...

Read More..

కరోనా సీజన్-2 కూడా వస్తుందంటున్న శాస్త్రవేత్తలు, ఎప్పుడంటే

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.దీనితో ఈ మహమ్మారి ఎప్పుడు అంతరించిపోతుందా అని ప్రతి ఒక్కరూ కూడా బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గడం లేదు.దీనితో కరోనా మహమ్మారి...

Read More..

భారత్ పై పాకిస్తాన్ కరోనా కుట్ర... బయటపెట్టిన జమ్మూ పోలీస్ చీఫ్

దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్ పై కాలుడువ్వుతూనే ఉంటుంది.ఉగ్రవాద చర్యలకి ఊతం ఇవ్వడం, దేశంలో పాకిస్థానం అనుకూలంగా ఉండేవారిని రెచ్చగొట్టి విద్వంసక చర్యలకి ప్రేరేమించడం, అలాగే సరిహద్దులో ఉగ్రవాదులు చొరబడేందుకు సహకారం అందించడం వంటి కుట్రలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది.వీటిని...

Read More..

సమంత వ్యాపారంపై ఫ్యాన్స్‌ అసహనం

ఒకప్పుడు హీరోలు మరియు హీరోయిన్స్‌ కేవలం సినిమానే నమ్ముకుని ఉండేవారు.కాని ఇప్పుడు స్టార్స్‌ వ్యాపారలపై దృష్టి పెడుతున్నారు.హీరోగా హీరోయిన్‌గా తమకున్న క్రేజ్‌ను వాడుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.కొందరు స్టార్స్‌ రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి వెళ్తే, కొందరు రియల్‌ ఎస్టేట్‌...

Read More..

జలుబు,దగ్గు,జ్వరమే కాకుండా ఈ లక్షణాలు ఉన్నా కూడా కరోనానేనట

కరోనా మహమ్మారి కేవలం ముక్కు కారడం,జలుబు,దగ్గు,జ్వరం వంటి లక్షణాలు వస్తాయి అని, ఇవే కరోనా లక్షణాలు అని అందరూ భావిస్తున్నారు.అయితే తాజాగా యూరప్,అమెరికా దేశాల డెర్మటాలజిస్ట్ లు కొత్త విషయాన్నీ వెల్లడించారు.కరోనా లక్షణాల్లో టీనేజర్ల లో కొందరికి కాలి బొటన వెళ్లు,పాదాలు...

Read More..

గంగమ్మని శుద్ధి చేసిన కరోనా... ప్రకృతి చిత్రమంటే ఇదేనా

ప్రతి వందేళ్ళకి ఒకసారి ఒక వైరస్ ఈ ప్రపంచంలో మానవజాతి మీద దాడి చేస్తుందని చరిత్రలో ఆధారాల బట్టి తెలుస్తుంది.ఈ వైరస్ ల కారణంగా కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు కోల్పోతున్నది ఎంత వరకు నిజమో ప్రకృతి ప్రతి వందేళ్ళకి...

Read More..

ఈ వింత జీవిని చూస్తే హడలిపోతారు!

ఈ కలికాలంలో ప్రతి ఒక్కటి వింతగానే జరుగుతున్నాయి.ఇంకా అలానే కొన్ని కొన్ని జీవరాసులు కూడా.కొన్ని వింత జీవులను ఎప్పుడు చూసి ఉండము.అలాంటి వింత జీవులు ఉన్నాయ్ అనేది కూడా మనకు తెలిసి ఉండదు.అలా ఉంటాయి ఆ వింత జీవులు.ఇంకా ఈ నేపథ్యంలోనే...

Read More..

చిరంజీవి గారు మా సంసారంలో నిప్పులు పోయొద్దు ప్లీజ్‌

ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్‌ అవుతున్న బిదిరియల్‌మ్యాన్‌ ఛాలెంజ్‌లో మెగాస్టార్‌ చేసిన పనులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఆయన కార్పెట్‌ క్లీన్‌ చేయడంతో పాటు వంటింట్లో ఒక ఉప్పా పెసరట్టు వేసి మరీ తనకు ఎన్టీఆర్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు.వంటింట్లో చిరంజీవి...

Read More..

ప్రదీప్‌ మూవీకి వాళ్లు డబుల్‌ రేటు ఇస్తామంటున్నారట

యాంకర్‌గా బుల్లి తెరను షేక్‌ చేసి, ఇంకా చేస్తూనే ఉన్న ప్రదీప్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన విషయం తెల్సిందే.30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంతో ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు.నీలి నీలి ఆకాశం అంటూ ఒక్కసారిగా తన సినిమాపైకి...

Read More..

రాజశేఖర్ కోసం హాలీవుడ్ సినిమాని కాపీ చేసేస్తున్న దర్శకుడు

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఈ మధ్య గరుడవేగా, కల్కీ సినిమాలతో మరల గాడిలో పడ్డాడు.అతని మీద మినిమం బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఫేడ్ అవుట్ దర్శకుడు వీరభద్రం చౌదరీ మరల రాజశేఖర్...

Read More..

మెగాస్టార్‌ తర్వాత చిన్నస్టార్‌తో కొరటాల మూవీ

భరత్‌ అనే నేను చిత్రంతో మహేష్‌బాబుకు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.కొన్ని కారణాల వల్ల రెండేళ్లుగా కొరటాల ఆచార్యతోనే ఉన్నాడు.కరోనా కారణంగా ఈ ఏడాది అంతా...

Read More..

ఇష్టానుసారంగా బయటకు వస్తున్నారని,పోలీసులు ఏమి చేశారంటే

దేశవ్యాప్తంగా చాలా కఠినంగా లాక్ డౌన్ ను పాటించాలి అంటూ కేంద్రం స్పష్టం చేసినప్పటికీ చాలా మంది ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్ల పై జాలిగా తిరుగుతున్నారు.దీనితో ఇలాంటి వారికి వింత వింత పనిష్మెంట్ లు ఇస్తూ పోలీసులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు.మొన్నటికి మొన్న...

Read More..

జూమ్, స్కైప్, హ్యాంగ్ అవుట్స్... ఏదైనా సరే, కరోనాపై చర్చిద్దామా: ట్రంప్‌కు జో బిడెన్ సవాల్

కరోనా విలయతాండవాన్ని ముందుగా అంచనా వేయడంలోనూ, లాక్‌డౌన్ విధించడంలోనూ డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యం, మొండివైఖరి కారణంగా ఇప్పుడు లక్షలాది అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.అమెరికాలో వైరస్‌‌ను కట్టడి చేయడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారంటూ దేశంలోని ప్రతిపక్షాలతో పాటు ప్రపంచ మీడియా సైతం...

Read More..

కరోనా నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌’లో కీలక మార్పు

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకున్న రౌడీ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ మిగిలింది.వారు విజయ్‌ దేవరకొండ సక్సెస్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో విజయ్‌ దేవరకొండ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఫైటర్‌చిత్రాన్ని చేస్తున్న...

Read More..

పెద్ద సినిమాలపై అల్లు అరవింద్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

కరోనా వల్ల తెలుగు సినిమా పరిశ్రమకు చాలా పెద్ద దెబ్బ పడ్డట్లే అంటున్నారు.సినీ కార్మికుల నుండి స్టార్‌ నిర్మాతల వరకు అంతా కూడా కరోనా వైరస్‌ కారణంగా అతలాకుతలం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి.భారీ బడ్జెట్‌...

Read More..

గుండెల్ని పిండే ఘటన: కరోనాతో ఆసుప్రతి మెట్లపైనే ప్రాణాలు విడిచిన భారతీయుడు

కరోనా దెబ్బతో ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతోంది.ఇప్పటి వరకు మరణాలు రెండు లక్షలకు చేరువలో ఉండగా, 27 లక్షల మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ జాబితాలో పలువురు భారతీయులు ఉన్నారు.ఇప్పటికే వివిధ దేశాల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రుల్లో...

Read More..

అల్లుడు అదుర్స్‌ సక్సెస్‌ గ్యారెంటీ.. కారణం ఇదేనట

అల్లుడు శీను చిత్రంతో పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్‌ చిత్రంతో రెడీ అవుతున్న విషయం తెల్సిందే.కందిరీగ, రభస చిత్రాలతో దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్న దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ తదుపరి సక్సెస్‌ కోసం...

Read More..

తండ్రికి మంచిగా మాలిష్ చేసిన సితార

కరోనా లాక్ డౌన్ ఏమో గానీ నిత్యం షూటింగ్ లతో బిజీ బిజీ గా ఉండే సినీ సెలబ్రిటీలు అందరూ కూడా తమ తమ ఇళ్లల్లో భార్యలకు సాయం చేస్తూ కొందరు కాలక్షేపం చేస్తుంటే,మరికొందరు ఏమో తమ పిల్లల తో హాయిగా...

Read More..

బిదిరియల్‌మ్యాన్‌ ఛాలెంజ్‌పై విజయ్‌ దేవరకొండ ఫన్నీ కామెంట్స్‌

టాలీవుడ్‌ స్టార్స్‌ అంతా కూడా ప్రస్తుతం బిదిరియల్‌మ్యాన్‌ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అవుతున్న విషయం తెల్సిందే.అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి ఈ ఛాలెంజ్‌ను టాలీవుడ్‌ స్టార్స్‌లో మొదలు పెట్టాడు.ప్రస్తుతం ఇది ఒకరి నుండి ఒకరికి చాలా దూరం వెళ్లింది.కొరటాల శివ ఈ...

Read More..

షార్జా: గదిలో శవమై తేలిన భారతీయు బాలుడు

షార్జాలో విషాదం చోటు చేసుకుంది.ఓ భారతీయు బాలుడు అనుమానాస్పద స్థితిలో తన గదిలో శవమై తేలాడు.డేవిడ్ పున్నక్కల్ అనే పదేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి షార్జాలో నివసిస్తున్నాడు.గ్రేడ్-VI చదువుకుంటున్న డేవిడ్ మంగళవారం సాయంత్రం తన బెడ్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు....

Read More..

ఆస్ట్రేలియాలో భారతీయుడి ఘాతుకం: నిర్లక్ష్యంగా డ్రైవింగ్, నలుగురు పోలీసులు మృతి

ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది.మితిమీరిన వేగంతో ట్రక్కును నడిపిన ఓ భారత సంతతి వ్యక్తి నలుగురు పోలీసు సిబ్బంది ప్రాణాలను బలి తీసుకున్నాడు.క్రాన్‌బౌర్న్ శివారు ప్రాంతంలో నివసిస్తున్న మొహిందర్ సింగ్ బజ్వా ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఈ నేపథ్యంలో బుధవారం ఫ్రీ వే...

Read More..

బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ని ఇలా కంప్లీట్ చేసిన బర్నింగ్ స్టార్

ప్రస్తుతం టాలీవుడ్ లో బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే అందరూ కూడా వారి ఇంటి ;లో గిన్నెలు తోమడం, అలానే ఇంటిని శుభ్రంగా క్లీన్ చేయడం తో పాటు ఇంకా తోటపని ఇలా రకరకాల...

Read More..

కరోనా చందాలతో మంత్రి పదవులు వరిస్తాయా ?

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది పోటీలు పడి మరీ ప్రజా సేవ చేస్తున్నారు.నిత్యం ప్రజల్లో తిరుగుతూ, అధికారుల విధులను కూడా తామే నిర్వర్తిస్తూ నానా హంగామా చేస్తున్నారు.మున్సిపాలిటీ విధులు, పోలీసు విధులు ఇలా అన్నింటిని ఎమ్మెల్యేలే నిర్వర్తిస్తూ బాగానే ప్రచారం పొందుతున్నారు.నియోజకవర్గంలో...

Read More..

కరోనా అక్కడ అలా అంటించుకున్నారుగా ?

లాక్ డౌన్ నిబంధనలు ఎంత కఠినంగా అమలుచేస్తున్నా, ప్రజల్లో ఎంతగా అవగాహనా కల్పిస్తున్నా, కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా విజృంభిస్తూనే ఉంది.కొన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, మరికొన్ని చోట్ల మాత్రం తీవ్ర స్థాయిలో విజృభిస్తోంది. మహారాష్ట్రలో అయితే...

Read More..

కరోనా వైరస్‌పై సూర్యరష్మి ఎలా పని చేస్తుందంటే..!

కరోనా వైరస్‌ గురించి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కూడా ప్రయోగాలు చేస్తున్నాయి.కొందరు కరోనాకు వైరస్‌ను గుర్తించే పనిలో ఉంటే మరికొందరు దాన్ని వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వేడికి ఏ వైరస్‌ అయినా చనిపోతుంది.కనుక కరోనా కూడా వేడికి చనిపోతుందని...

Read More..

ఎమ్మెల్యే చేసిన పనితో డేంజర్‌లో లక్ష మంది

రెండు వారాల క్రితం లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా కూడా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను వినియోగించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.ఆ ఎఫెక్ట్‌ గట్టిగా పడ్డట్లుంది.దాదాపుగా రెండువేల మంది...

Read More..

బ్రిటన్ లో భారత్ పరువు తీసిన భారతీయుడు...!!!

కామా తురాణం న భయం న లజ్జా అని ఊరికే అనలేదు పెద్దలు.కామంతో కళ్ళు మూసుకుపోయే వాడికి సిగ్గా ఎగ్గా.ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అనే తేడా లేదు.స్త్రీ అంటే చాలు కామంతో కళ్ళు మూసుకుపోయి కొట్టుకుంటున్నారు.వాయి వరస...

Read More..

నిబంధనలు ఉల్లంఘించిన నాయకుడికి క్వారెంటైన్‌

ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలు పకడ్బందీగా అమలు అవుతున్నాయి.రెడ్‌ జోన్‌ ఏరియాలుగా ఉన్న ఏరియాల్లో చీమ చిటుక్కుమన్నా కూడా అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.అలాంటిది తాజాగా బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి కర్నూలు వెళ్లి వచ్చాడట.కర్నూలులో కరోనా పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న...

Read More..

మనుషులపై కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ షురూ, ఎక్కడో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ల సంఖ్య మూడు మిలియన్‌లను చేరబోతుంది.మృతుల సంఖ్య లక్షల్లో నమోదు అవుతుంది.ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల నేపథ్యంలో వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచ...

Read More..

ఆ అమెరికా ప్రొఫెసర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..ఎందుకంటే..!!!

కరోనా మహమ్మారి ఒకరి నుంచీ మరొకరికి ఎంతో సులువుగా సోకుతోంది.ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే మనం కనీసం ఆ చుట్టుపక్కలకి కూడా వెళ్ళం.ఎక్కడ మనకి కరోన సోకుతుందోనని భయం వెంటాడుతుంది.కరోనా వైరస్ నుంచీ కోలుకున్న వ్యక్తితో మాట్లాడాలన్నా మాట్లాడలేము ప్రస్తుతం ప్రపంచ...

Read More..

అమెరికాకి మరో హెచ్చరిక...ఆందోళనలో అమెరికన్స్..!!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత తారాస్థాయికి చేరుకుంది.అన్ని దేశాలకంటే కూడా అమెరికాపై కరోనా పగబట్టినట్టుగా విజ్రుంభిస్తోంది.ఇప్పటి వరకూ 50వేల మంది మృతి చెందగా బాధితుల సంఖ్య 9 లక్షలకి చేరువలో ఉంది.అయితే ట్రంప్ మాత్రం కరోనా తగ్గుముఖం పడుతోందని చెప్పుకొస్తున్నారు.ప్రజలని మే...

Read More..

లాక్ డౌన్ పొడిగింపుకే మోదీ మొగ్గు ? పరిస్థితి ఆందోళనకరమేనా ?

పరిస్థితి అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది . దేశ ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఎంత కట్టుదిట్టంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నా, పరిస్థితి అదుపులోకి వస్తున్నట్టుగా కనిపించడం లేదు.కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పరవాలేదు అన్నట్టుగా పరిస్థితి ఉన్నా, చాలా రాష్ట్రాల్లో...

Read More..

జగన్ ఎవరికీ అర్ధంకావడంలేదా ? వారి ఆగ్రహానికి కారణం ఏంటి ?

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పది నెలల కాలంలోనే జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది.అంతే కాదు ఇక్కడి సంక్షేమ పథకాలు, నిర్ణయాలు తమ తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చాలా రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.అన్ని రాష్ట్రాల...

Read More..

అందుకే హీరో కాలేదంటున్న సురేష్ బాబు

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి దగ్గుబాటి సురేష్ బాబు.తండ్రి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా ఓ వైపు చిన్న సినిమాలు, మరోవైపు పెద్ద సినిమాలు కూడా నిర్మిస్తున్న నిర్మాతగా సురేష్ బాబు కొనసాగుతున్నారు.రామానాయుడు...

Read More..

లాక్ డౌన్ వేళ మరోసారి గొప్ప మనసు చాటుకున్న రజినీకాంత్

లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు.లక్షలలో రెమ్యునరేషన్ తీసుకునే వారికి ఈ టైం అనుకూలంగానే ఉన్న, రోజువారి బేటాల మీద ఆధారపడి బ్రతికే కార్మికులకి కష్టకాలం అని చెప్పాలి.అలాంటి వారి కోసం తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి ఒక...

Read More..

తనపై విమర్శలు చేసేవారిని రోగులుగా చూస్తా అంటున్న ప్రకాష్ రాజ్

ఇండియాలో విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్.సుమారు అన్ని ఇండియన్ భాషలలో ప్రతినాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి సత్తా చాటిన ప్రకాష్ రాజ్ కి సామాజిక దృక్పథం కూడా ఎక్కువ.సామాజిక అంశాల మీద ఎప్పుడు...

Read More..

లాక్‌డౌన్‌కు మరికాస్త సడలింపు

లాక్‌డౌన్‌ నెల రోజులుగా కొనసాగుతూ ఉన్నా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.రెండవ దఫా కూడా లాక్‌డౌన్‌ను పొడగించిన నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.చిన్న చిన్న వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో కేంద్రం కొన్నింటికి...

Read More..

కరోనా : ఇండియాలో ‘మే’ మరింత కీలకం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి అత్యంత భయంకరంగా ఉంది.ఇప్పటికే రెండున్నర మిలియన్‌ల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.ఇండియాలో 20 వేల కేసులు దాటి కూడా రెండు రోజులు అవుతుంది.పరిస్థితి చూస్తుంటే వైరస్‌ చాలా స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్నట్లుగా అనిపిస్తుంది.నెల రోజులకు...

Read More..

వంద మంచి పనులు చేసి ఒక్క తప్పుతో పరువు పోగొట్టుకున్న రోజమ్మ

వైకాపా ఎమ్మెల్యే రోజా ఈమద్య సోషల్‌ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తుంది.కరోనా వైరస్‌కు భయపడి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు ఇళ్లకే పరిమితం అయ్యారు.ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా నేను ఉన్నాను అంటూ తన నియోజక వర్గంలో ప్రతి...

Read More..

మన ఆరోగ్యసేతుకు ప్రపంచ రికార్డు

కరోనా వైరస్‌ ప్రభుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సేతు మొబైల్‌ యాప్‌ను వినియోగించాలంటూ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే.ఆమద్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వయంగా ఈ ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలంటూ విజ్ఞప్తి...

Read More..

రాజమందిరంకు చాలా దూరంలో.. అజ్ఞాతంలోకి వెళ్లిన కిమ్‌ కుటుంబం

ప్రపంచ దేశాల్లోకి ఉత్తర కొరియ దేశం వేరు అన్నట్లుగా ఉంటుంది.అక్కడ ప్రజలు కిమ్‌ నియంతృత్వ పాలనలో ఇంకా కొనసాగుతున్నారు.అక్కడ ఆయన ఏం చెబితే అదే చట్టం, ఏం చేస్తే అదే రాజ్యం.వందల మందిని ఊచకోత కోసిన, వేలాది మంది ప్రాణాలు పోయేలా...

Read More..

లాక్ డౌన్ సమయంలో బంధువులకి ఆశ్రయం ఇచ్చిందని నటిపై ఫిర్యాదు... 

హిందీలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన టువంటి సీనియర్ నటి అనిత రాజ్ ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈమె ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలు సీరియళ్లలో కూడా నటిస్తోంది.అయితే తాజాగా...

Read More..

ఆ హీరోయిన్ ఎందుకు తెలుగులో సినిమాలు చెయట్లేదో...

తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ సరసన ఒంటరి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన మలయాళ  హీరోయిన్ భావన తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈమె తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది.అయినప్పటికీ...

Read More..

ఆ హీరో నా ప్రాణ స్నేహితుడంటున్న శ్రీ విష్ణు...

తెలుగులో మొదట్లో పలువురి స్టార్ హీరోల చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగినటువంటి హీరో శ్రీ విష్ణు గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఇతడు ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క స్టార్ హీరోల...

Read More..

ఆ హీరోయిన్ తో క్వారెంటైన్ లో ఉంటే బాగుంటుందంటున్న యాంకర్ ప్రదీప్...

టాలీవుడ్ లో యాంకర్ ప్రదీప్ పలురకాల షోలు, ఈవెంట్ లతో ప్రస్తుతం తిరుగులేని ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.ముఖ్యంగా ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “డీ” జోడి అనే డాన్స్ షో ప్రదీప్ కి మంచి గుర్తింపు తెచ్చింది.అయితే ప్రస్తుతం లాక్...

Read More..

తనని ఆ నిర్మాత అన్నం కంచం నుంచి లాగేసాడంటున్న బుల్లితెర కమల్ హాసన్ ... 

మామూలుగా సినీ పరిశ్రమలోకి ఎంతో మంది యువత తమ టాలెంట్ నిరూపించుకుని మంచి పేరు తెచ్చుకోవాలని వస్తుంటారు.ఒక్కసారిగా సినిమా పరిశ్రమలో ఫేమస్ అయ్యాక  అందరూ ఆ వ్యక్తి సెలబ్రిటీ హోదాను మాత్రమే చూస్తారు కానీ ఆ వ్యక్తి ఎదుర్కున్న అవమానాలు, కష్టాలు,...

Read More..

ఈ నెల 25న అక్కడ విడుదల కానున్న నితిన్ 'భీష్మ'...

తెలుగులో ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల దర్శకత్వం వహించిన “భీష్మ” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించగా హీరోయిన్ గా కన్నడ...

Read More..

తట్టుకోలేక చివరికి ఇంట్లోనే అది తయారు చేసిన హీరోయిన్...

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన నటి హంసానందిని గురించి తెలియని వారుండరు.అయితే ఈమె ఇప్పటి వరకు దాదాపుగా 20 కిపైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం ఉన్నప్పటికీ  కానీ కథల విషయంలో...

Read More..

సినీ పరిశ్రమలో బాగున్నారా అని అడిగితే వస్తావా అని అడుగుతారంటున్న నటి....

తెలుగులో అమృతం, నాన్న, అక్క చెల్లెళ్లు, అగ్ని సాక్షి తదితర సీరియళ్లలో నటించినటువంటి నటి రాగిణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈమె  సీరియళ్లలోనే కాకుండా తెలుగులోని పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసింది.తాజాగా రాగిణి ఓ ప్రముఖ యూట్యూబ్...

Read More..

అమెరికాలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు చూసి ఉండరు..!!!

అగ్ర రాజ్యం అంటే మామూలు విషయమా వలస వాసులకి అదో స్వర్గ ధామం.అన్ని విషయాలలో అమెరికానే టాప్ ప్లేస్ లో ఉంటుంది.అత్యధిక సంపన్న దేశం కూడా…ఇక్కడ స్థిరపడాలని ఎంతో మంది విదేశీయులు కలలుగంటూ ఉంటారు కానీ కేవలం కంటికి కనిపించని ఒకేఒక్క...

Read More..

ప్రతీ అమెరికన్ కి 2 వేల డాలర్లు..డెమొక్రాట్ల ప్రతిపాదన

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇప్పట్లో శాంతిచే పరిస్థితులు కనపడటం లేదు ఈ విషయాని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజు ప్రకటించింది.దాంతో కరోనా అత్యధికంగా ప్రభావం చూపిస్తున్న అమెరికాలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే తాము ఆర్ధికంగా నష్టపోయామని,...

Read More..

వాళ్ల కోసమే బికినీ వేశానని అంటున్న సమంత....

తెలుగులో ఏ మాయ చేసావే అనే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ముద్దుగుమ్మ సమంత గురించి తెలియని వారుండరు.అయితే ఈమె వచ్చి రావడంతో హిట్ అందుకున్నప్పటికీ తెలుగులో కొద్ది రోజులపాటు అవకాశాలు దక్కించు లేకపోయింది.ఆ తరువాత బృందావనం,...

Read More..

సినిమాలు కంప్లీట్ అవగానే పెళ్లి డేట్ ప్రకటిస్తా... అమలాపాల్ కీలక వాఖ్యలు

సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి అమలాపాల్.చేసినని తక్కువ సినిమాలే అయిన నటిగా మాత్రం తన ముద్ర వేసుకుంది.వరుస సినిమాలతో కెరియర్ మంచి జోష్ లో ఉన్నప్పుడు దర్శకుడు ఎ ఎల్ విజయ్...

Read More..